తెలంగాణ
Patnam Mahender Reddy: కేటీఆర్పై ఫైర్ అయిన విప్ పట్నం మహేందర్ రెడ్డి

Patnam Mahender Reddy: షాబాద్లో కేటిఆర్ ఓర్వలేక మాట్లాడుతున్నారని శాసన మండలి చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఏడాది కాలంలో ఇచ్చిన హామీలు అన్ని సీఎం రేవంత్ నెరవేరుస్తున్నట్లు చెప్పారు. గణతంత్ర దినోత్సవం తర్వాత మిగిలిన హామీలు నెరవేరతాయన్నారు.
జానమ్మ అనే మహిళ ఋణమాఫికి ఎలిజిబుల్ కాదన్నారు. ఆమె కొడుకుల పేరు మీద భూమి ఉందని, వాళ్ళుకు రుణమాఫీ అయ్యిందన్నారు. అన్ని జిల్లాలలో రివ్యూ మీటింగ్ పెట్టి లబ్ది దారుల ఎంపిక జరుగుతుందన్నారు పట్నం మహేందర్ రెడ్డి.