తెలంగాణ
కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం

కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. అశ్వారావుపేట మండలం సుద్దబోతులగూడెం గ్రామంలో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే నిందితులు పారిపోతుండగా గ్రామ స్తులు పట్టుకునేందుకు యత్నించారు. మరోవైపు ఏక్షణాన ఏం జరుగుతుందోనని ఎవరి ఏం హాని తలపెడుతున్నారోనని సుద్దబోతుల గ్రామస్తులు భయాందోళన చెందారు. గ్రామంలో జరుగుతున్న తంతు గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.