తెలంగాణ

Kaushik Reddy: BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిల్ కేసు

Kaushik Reddy: BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిల్ కేసు నమోదైంది. క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసింది క్వారీ యజమాని భార్య.

ఈ నెల 18న తన భర్తకు ఫోన్ చేసి 50లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడినట్లు కంప్లయింట్‌లో పేర్కొన్నారు. ఇక క్వారీ నిర్వహిస్తు న్నందుకు డబ్బులు చెల్లించాలని గతంలోనే కౌశిక్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button