ఆంధ్ర ప్రదేశ్

MLC Election: ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి నిమ్మల

MLC Election: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ సందర్బంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంఎంకెఎన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని 429 వ బూత్ ఆయన ఓటు వేశారు. అనంతరం ఓటు హక్కును ప్రతి ఒక్కరు బాధ్యతగా వినియోగించుకోవాలిని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button