ఆంధ్ర ప్రదేశ్

Nimmala: బ‌ట‌న్ నొక్క‌డం బ్ర‌హ్మాండ‌మైతే.. ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ఎందుకు ప‌ట్ట‌లేదు..?

Nimmala: జగన్‌పై మంత్రి నిమ్మల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విధ్వంసం చేసిన వ్యక్తే దాని గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. జగన్ పాలన చూసి ప్రపంచ దేశాలే నివ్వెరపోయాయని చెప్పారు. బటన్ నొక్కడం బ్రహ్మాండమైతే.. ప్రజలు బ్రహ్మరథం ఎందుకు పట్టలేదని ప్రశ్నించారు నిమ్మల రామానాయుడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button