ఆంధ్ర ప్రదేశ్
Nimmala: బటన్ నొక్కడం బ్రహ్మాండమైతే.. ప్రజలు బ్రహ్మరథం ఎందుకు పట్టలేదు..?

Nimmala: జగన్పై మంత్రి నిమ్మల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విధ్వంసం చేసిన వ్యక్తే దాని గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. జగన్ పాలన చూసి ప్రపంచ దేశాలే నివ్వెరపోయాయని చెప్పారు. బటన్ నొక్కడం బ్రహ్మాండమైతే.. ప్రజలు బ్రహ్మరథం ఎందుకు పట్టలేదని ప్రశ్నించారు నిమ్మల రామానాయుడు.