ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: ఎన్ని సార్లయినా వస్తాను.. నిజం నా వైపు ఉంది
Nara Lokesh: పరువు నష్టం దావా కేసులో విశాఖ కోర్టుకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.కేసును వచ్చే నెల 28కి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నానని అన్నారు. తప్ప చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టానని హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై ఒకే సారి దర్యాప్తునకు ఆదేశించలేమన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు.