జాతియం

Narendra Modi: ఎలాన్ మస్క్ భార్య.. ముగ్గురు పిల్లలతో ప్రధాని మోదీ ముచ్చట్లు..

Narendra Modi: అటు ప్రధాని మోదీతో టెస్లా అధినేత ఎలన్ మస్క్ సమావేశమయ్యారు. భార్య.. ముగ్గురు పిల్లలతో కలిసి ప్రధాని మోదీని కలిశారు మస్క్. ప్రత్యేక సమావేశంలో భాగంగా మోదీకి ప్రత్యేక బహుమతిని అందజేశారు ఎలన్ మస్క్. సమావేశంలో భాగంగా స్పేస్, టెక్నాలజీతోపాటు అనేక అంశాలపై ప్రధాని మోదీ, ఎలన్ మస్క్ చర్చించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button