ఆంధ్ర ప్రదేశ్
అన్నమయ్య జిల్లాలో దారుణం.. నిన్న అదృశ్యమైన ఏడేళ్ల బాలిక హత్య

అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. నిన్న అదృశ్యమైన ఏడేళ్ల బాలిక హత్యకు గురైంది. బాలికను హత్యచేసి డ్రమ్ములో పెట్టాడు నిందితుడు. మదనపల్లిలోని నీరుగట్టువారిపల్లిలో ఘటన జరిగింది.



