జాతియం
PM Modi: ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా పడుకోలేను

PM Modi: ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా నిద్రపోలేనన్నారు ప్రధాని మోడీ. బిహార్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోడీ ప్రారంభించారు. ప్రజాసేవ లేకుంటే తాను ప్రశాంతంగా నిద్రపోలేనని బహిరంగసభలో వ్యాఖ్యానించారాయన. ప్రజలే కుటుంబం కాబట్టి నిరంతరం శ్రమిస్తూనే ఉంటానన్నారు మోడీ.