ఆంధ్ర ప్రదేశ్

Nagababu: కుమారపురంలో పారిశుధ్య కార్మికులను సన్మానించిన ఎమ్మెల్సీ నాగబాబు

Nagababu: కాకినాడ జిల్లా పిఠాపురంలోని కుమారపురంలో పారిశుధ్య కార్మికులను ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు సన్మానించారు. వారం రోజులుగా అహర్నిశలు కష్టపడి జనసేన ఆవిర్భావ సభకు దోహదపడినందుకు వారికి శాలువాలు కప్పి సన్మానించారు.

పారిశుధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించి ఓ ప్రైవేట్ హోటల్లో సన్మానించారాయన. ఎలాంటి కష్టం వచ్చినా పారిశుధ్య కార్మికులకు అండగా ఉంటానని ఎమ్మెల్సీ నాగబాబు హామీ ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button