తెలంగాణ
MLC Kavitha: త్రిబుల్ ఆర్ రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

MLC Kavitha: ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. త్రిబుల్ ఆర్ రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బాధితుల విషయంలో చొరవ తీసుకోవాలన్నారు కవిత. ఖమ్మంలో జరగనున్న బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తున్న కవితకు.. చౌటుప్పల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.