తెలంగాణ

MLC Election: రాజన్న సిరిసిల్లలో పట్టభద్రుల, టీచర్ల స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్

MLC Election: కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్ల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. పట్టభద్రులు, టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button