తెలంగాణ
Miss World 2025: వరంగల్ పర్యటనకు ప్రపంచ సుందరీమణులు

Miss World 2025: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ ప్రపంచ సుందరిమణుల అభ్యర్ధులు పర్యటించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయులు నిర్మించిన చారిత్రక కట్టడాలు, వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయాన్ని సందర్శించి వాటి ప్రాముఖ్యతను తెలుసుకోనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేశారు.