ఆంధ్ర ప్రదేశ్
Thummala Nageswara Rao: ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన

Thummala Nageswara Rao: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఫేస్ 01 నిధుల కింద 02 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, మైనింగ్ డైరెక్టర్ షేక్ యష్మిన్ భాషా పాల్గన్నారు.