తెలంగాణ
Sridhar Babu: రంగరాజన్ను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

Sridhar Babu: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిపై.. దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రంగరాజన్ను శ్రీధర్ బాబు, పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రామరాజ్యం పేరిట హింసాత్మక చర్యలకు పాల్పడితే.. ఉపేక్షించమని స్పష్టం చేశారు. చిలుకూరు ఆలయం వద్ద భద్రతను పెంచాలని.. అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.