తెలంగాణ

Seethakka: మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క

Seethakka: మంత్రి సీతక్క మరోసారి మానవత్వం చాటుకున్నారు. పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై వాహనదారుడికి పెరాలసిస్ అటాక్ అయింది. ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న మంత్రి సీతక్క తన వాహనాన్ని ఆపి అతని చేతిలో తాళంచెవి పెట్టారు. అతను కోలుకునేవరకు అక్కడే ఉన్నారు. అనంతరం వాహనదారుడికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button