తెలంగాణ
Ponnam Prabhakar: గుజరాత్ సబర్మతి నదిని పరిశీలించిన మంత్రి పొన్నం

Ponnam Prabhakar: గుజరాత్ సబర్మతి నదిని మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో కలిసి వారు సబర్మతి నదిని పరిశీలించారు.
సబర్మతి మాదిరి మూసి అభివృద్ధికి చేసే అంశాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలోనే పార్టీలకు అతీతంగా జీహెచ్ఎంసీ మేయర్,హైదరాబాద్ లో ఉన్న 150 మంది కార్పొరేటర్లు సబర్మతి స్టడీ టూర్ ఉంటుందన్నారు పొన్నం.