తెలంగాణ
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన కర్మాన్ఘాట్ ధ్యానాంజేయ ఆలయ పాలన మండలి సభ్యులు

Revanth Reddy: జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్రెడ్డిని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్, కర్మాన్ఘాట్ ధ్యానాంజనేయ ఆలయ పాలన మండలి సభ్యులు కలిశారు. సీఎం రేవంత్రెడ్డికి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు.