తెలంగాణ

యాదాద్రి జిల్లా సంగెం వద్ద మూసీ ఉగ్రరూప

హైద్రాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు యాదాద్రి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. వలిగొండ మండలం సంగెం గ్రామంలోని భీమ లింగం వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. బీబీనగర్ -పోచంపల్లి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button