జాతియం
బీజాపూర్ జిల్లాలో మావోయిస్ట్ల కుట్ర భగ్నం

ఛత్తీస్ గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోల కుట్రను భగ్నం చేశారు భద్రతా బలగాలు. గంగలూరు పీఎస్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన భద్రతా బాలగాల క్యాంప్ ముతవెండి వద్ద భద్రతా బలగాలే లక్ష్యంగా మావోలు ఐఈడీని అమర్చారు.
క్యాంపు రహదారికి 100 మీటర్ల దూరంలో బీరు సీసాలో ప్రెజర్ IED అమర్చారు. కాగా బెటాలియన్ 85,199వ కార్ప్స్ బృందం సెర్చె ఆపరేషన్ చేస్తుండగా ఐఈడీలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు.