తెలంగాణ

Hyderabad: ట్యాంక్‌బండ్‌ ఘటనలో యువకుడి మిస్సింగ్‌

Hyderabad: ట్యాంక్‌బండ్ బోటు దగ్ధం ఘటనలో యువకుడు మిస్సింగ్ అయ్యాడు. అజయ్ అదృశ్యమైనట్లు బాధిత కుంటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరోవైపు నాగారం వాసి అజయ్‌తో పాటు వచ్చిన స్నేహితులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

ఇక అజయ్ అదృశ్యమయ్యాడనే సమాచారంతో.. ఘటనాస్థలికి కుటుంబసభ్యలు చేరుకున్నారు. ట్యాంక్‌బండ్‌లో గాలించి అజయ్ ఆచూకీ తెలపాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button