ఆంధ్ర ప్రదేశ్
కాకినాడలో నడిరోడ్డుపై తగలబడిన మినీ వ్యాన్

కాకినాడ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ప్రతాప్నగర్ వద్ద బ్రిడ్జి వద్ద మినీ వ్యాన్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో డ్రైవర్ బయటకు దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.



