తెలంగాణ
Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచి ఎన్నికలకు వెళ్లాలని మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చ జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పాలన గోల్డెన్ పీరియడ్ జరిపుకుందని మహఏస్ కుమార్ గౌడ్ అన్నారు. మహిళల గురించి కవిత మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. బీసీలకు మంత్రివర్గంలో చోటివ్వాలని తమ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు.