జాతియం
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

IndiGo: చెన్నై-మధురై ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో చెన్నై ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలోని 60 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.