జాతియం

PM Modi: ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టదు

PM Modi: కేరళలో జరిగిన సభలో ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు చేశారు. తనతోపాటు శశిథరూర్ ఉండటంతో కొందరికి నిద్ర పట్టదంటూ ఎద్దేవా చేశారు. ఈ ఫొటో చూసిన కొందరు నిద్రలేని రాత్రులూ గుడుపుతారంటూ ఎద్దేవా చేశారు. ఇక ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లిపోయిందంటూ ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను పరోక్షంగా చమత్కరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button