తెలంగాణ
Khammam: చిరుత కలకలం… భయాందోళనలో స్కూల్ విద్యార్థులు, సందర్శకులు

Khammam: ఖమ్మం జిల్లా పెనుబల్లిలో చిరుత కలకలం రేగింది. ఏకో టూరిజం పేరుతో.. పులిగుండాల ప్రాజెక్టు వద్ద పనులు కొనసాగుతున్నాయి. దీంతో ప్రతీరోజు మూడు నుంచి నాలుగు బస్సుల్లో ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారు స్కూల్ విద్యార్థులు.
అయితే ఇక్కడ చిరుత సంచరిస్తుందని తెలియడంతో విద్యార్థులతో పాటు సందర్శకులు భయాందోళన చెందుతున్నారు. అటు పులి సంచారంతో అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు.