తెలంగాణ

KTR: కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు

KTR రెండో నోటీసులో కీలక అంశాలు :-
విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించడం కుదరదనీ రెండవసారి కేటీఆర్ కు స్పష్టం చేసిన ఎసిబి. న్యాయవాది సమక్షంలో విచారణ కావాలని కోరటం నిబంధనలకు విరుద్ధం. న్యాయవాదిని అనుమతించలేదని సాకుగా చూపి విచారణను తప్పించుకుంటున్నారు. ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి అనేది తర్వాత చెబుతాము. ముందు మీరు విచారణకు రండి. విచారణకు హాజరైన తర్వాత మీరు ఇచ్చే సమాచారం ఆధారంగా ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరమో చెబుతాము. ఆ డాక్యుమెంట్ సమర్పించేందుకు మీకు తగిన సమయం కూడా ఇస్తాము. కేటీఆర్ కు ఇచ్చిన నోటీసు కాపీలో ఏసీబీ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button