తెలంగాణ
కేఆర్ఎంబీ మీటింగ్ ఈనెల 24కు పోస్ట్పోన్

KRMB: కేఆర్ఎంబీ సమావేశం వాయిదా పడింది. ఏపీ ఈఎన్సీ రాసిన లేఖతో కేఆర్ఎంబీ మీటింగ్ ఈనెల 24కు పోస్ట్పోన్ అయ్యింది. సోమవారం సమావేశానికి హాజరవుతామని కేఆర్ఎంబీకి ఏపీ లేఖ రాసింది. కృష్ణా రివర్ మిగులు జలాల విషయంలో కేఆర్ఎంబీ నిర్ణయంపై ఏపీ అసంతృప్తి వ్యక్తం చేసింది.