జాతియం
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. 4 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నాలుగు రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బుసావల్-వార్ధా, గోండియా-డొంగర్గఢ్ వడోదర-రత్లామ్, ఇటార్సీ-భోపాల్ మార్గాల్లో నాలుగో లైన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.



