జాతియం
Kejriwal: పంజాబ్ ఆమ్ఆద్మీ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశం

Kejriwal: పంజాబ్ విపక్ష నేత ప్రతాప్ జాజ్వా వ్యాఖ్యలు.. ఆప్ పార్టీలో కలకలం రేపుతోంది. పంజాబ్ కాంగ్రెస్లో చేరడానికి.. 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఉన్నారని కామెంట్ చేశారు. దీంతో.. ఆప్ అధినేత కేజ్రీవాల్ అలర్ట్ అయ్యారు. నేతలతో వరుస సమావేశాలు అవుతున్నారు.