తెలంగాణ

Jagadish Reddy: కేసీఆర్ నోట రేవంత్ మాట రాలేదని అక్కసు

Jagadish Reddy: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఫైరయ్యారు. కేసీఆర్ నోట రేవంత్ మాట రాలేదని అక్కసుతో ఉన్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అంటే రేవంత్ ఒక్కడేనన్న భ్రమలో ఉన్నాడని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది.

ప్రేమతో కాదు భయంతో అని అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్‌ పేరును మరచిపోతున్నారని అన్నారు. ఒక్క మంచి పని చేయని రేవంత్‌రెడ్డి పేరును ప్రజలెందుకు గుర్తు పెట్టుకుంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రానికి విలన్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button