News
IT Raids: శ్రీచైతన్య కాలేజీల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

IT Raids: శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు 10 ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు ఐటీ అధికారులు. మాదాపూర్లోని హెడ్ ఆఫీస్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 5కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
అడ్మిషన్లు, ట్యూషన్ ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. లావాదేవీల సాఫ్ట్ వేర్ను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. 2020లోనూ 11కోట్లు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. శ్రీ చైతన్య కాలేజీల ట్యాక్స్ చెల్లింపులపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.