తెలంగాణ
మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం లేదని.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాని చెప్పారు. ఓటమి నమోదు కార్యక్రమంలో తాము పాల్గొనలేదు.. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామన్నారు వినోద్ కుమార్.