క్రీడలు
IPL 2025 నిర్వహణపై సందిగ్ధత

IPL 2025: భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బోర్నమెంట్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. నిన్న ధర్మశాలలో అర్థాంతరంగా మ్యాచ్ రద్దయింది. దీంతో ఐపీఎల్ 2025 నిర్వహిణపై సందిగ్ధిత ఏర్పడింది. ఐపీఎల్ 2025పై కాపేపట్లో BCCI సమావేశం కానుంది. సమావేశంలో ప్లేయర్ల భద్రతపై చర్చించనుంది. బోర్డు సమావేశం అనంతరం ఐపీఎల్ నిర్వహణపై క్లారిటీ రానుంది.