తెలంగాణ
Adilabad: కట్టుకున్న భార్యను చంపిన భర్త

Adilabad: కట్టుకున్న భార్యను చంపాడు ఓ కసాయి భర్త. ఆదిలాబాద్ జిల్లా దరిబితండాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో భర్త నటరాజ్పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు సుజాత మృతదేహాన్ని చూపించాలంటోన్నారు బంధువులు.
న్యాయం కోసం నేరడిగొండ పీఎస్ ఎదుట బైటాయించిన బాధితులు అనంతరం రోడ్డుపై బైటా యించి ధర్నా చేపట్టారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.