ఆంధ్ర ప్రదేశ్
Tirupati: తిరుపతిలో కొనసాగుతున్న హైటెన్షన్

Tirupati: తిరుపతిలో హైటెన్షన్ కొనసాగుతుంది. పద్మావతి పురంలోని భూమన నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గోశాలకు బయల్దేరిన భూమన కరుణాకర్ రెడ్డి ఎంపీ గురుముర్తి, మాజీ డిప్యూటీ సీఎంను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై పడుకుని భూమన కరుణాకర్ రెడ్డి నిరసన తెలుపుతున్నారు.