తెలంగాణ
Hyderabad: HCU వద్ద మళ్లీ హైటెన్షన్.. భూమి వేలానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన

Hyderabad: HCU వద్ద మళ్లీ హైటెన్షన్ నెలకొంది. వర్సిటీ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. భూమి వేలానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు ఆగడం లేదు రోజురోజుకు మిన్నంటు తున్నాయి. అలాగే స్టూడెంట్స్కు విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి.
HCU భూవివాదంపై సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. కంచ గచ్చిబౌలి భూముల వేలాన్ని ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని విజ్నప్తి చేస్తున్నారు.