సినిమా

Mahesh Babu: ఈడీ అధికారులకు హీరో మహేష్ బాబు లేఖ

Mahesh Babu: సాయిసూర్య డెవలపర్స్‌, సురానా ప్రాజెక్టు కేసుల్లో నోటీసులు అందుకున్న సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇవాళ విచారణకు హాజరుకాకపోవడంపై ఈడీ అధికారులకు లేఖ రాశారు. షూటింగ్‌ ఉన్నందున విచారణ రాలేకపోయానని.. సోమవారం విచారణకు హాజరుకాలేనని లేఖలో పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button