ఆంధ్ర ప్రదేశ్
నేడు వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ

Vallabhaneni Vamsi: నేడు వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగనుంది. విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో విచారణ షురూ కానుంది. కేసులో కౌంటర్ దాఖలకు మూడుసార్లు సమయం కోరిన పోలీసులు ఇవాళ కౌంటర్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. అలాగే వంశీని కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తుంది.