ఆంధ్ర ప్రదేశ్
కాకాణి బెయిల్ పిటిషన్పై నేడు విచారణ

మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరుగనుంది. కాగా ప్రస్తుతం అక్రమ మైనింగ్, సీఐడీ కేసుల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి రిమాండ్లో ఉన్నారు. అదేవిధం గా వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై కూడా విచారణ జరుగనుంది. ప్రస్తుతం నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ. ఇక వంశీ బెయిల్ పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారించనుంది.