తెలంగాణ
Harish Rao: కేంద్రమంత్రి కిషన్రెడ్డికి హరీష్రావు లేఖ

Harish Rao: కేంద్రమంత్రి కిషన్రెడ్డికి హరీష్రావు లేఖ రాశారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో జాప్యం.. రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని లేఖలో వివరించారు. ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల నీరు.. పెన్నాబేసిన్కు తరలించడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందన్నారు హరీష్ రావు. ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టడం.. విభజన చట్టం ఉల్లంఘనే అవుతుందని తెలిపారు.