తెలంగాణ
Jangaon: గ్రామసభ రసాబాస.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

Telangana: జనగామ జిల్లా వడ్లకొండ గ్రామసభ రసాబాసగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం నేతలు దాడులు చేసుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో.. ఉద్రిక్తత సద్దుమణిగింది.