తెలంగాణ

Hyderabad: జారిపడ్డ మేయర్‌ విజయలక్ష్మి

జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ కొద్దిలో ప్రమాదం తప్పింది. ఫుట్ పాత్‌పై ఒక్కసారిగా జారి పడ్డారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ఓ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు.

అక్కడే ఉన్న డిప్యూటీ మేయర్ శ్రీలతతోపాటు కార్పొరేటర్ విజయా రెడ్డి వెంటనే స్పందించి.. మేయర్ విజయలక్ష్మీని పైకి లేపారు. ఆమెకు స్వల్ప గాయమైనట్లు మేయర్ వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button