ఆంధ్ర ప్రదేశ్

GBS Virus: కలకలం రేపుతున్న జీబీఎస్ వైరస్

GBS Virus: కర్నూలులో జీబీఎస్ వైరస్ కలకలం రేపుతోంది. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో జీబీఎస్ కేసు వెలుగుచూసింది. 44 ఏళ్ల మహిళకు వైరస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు బాధితురాలిని ఏఎంసీలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button