తెలంగాణ
Siddipet: సీతారామ కళ్యాణంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్రావు

Siddipet: సిద్ధిపేట రామాలయంలో సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్రావు పాల్గొన్నారు. సీతారాముల వారికి హరీష్రావు పట్టువస్త్రాలను సమర్పించారు. సీతారాముల ఆశీససులతో దేశం, రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు. పాలకులకు మంచి భక్తినిముక్తినికలిగిస్తూమంచి పాలన అందించే విధంగా రాములవారి ఆశీస్సులు ఉండాలని హరీష్రావు కోరుకున్నారు.