తెలంగాణ
Hyderabad: ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం

Hyderabad: ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదంహైదరాబాద్ అత్తాపూర్లో ADMS ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షోరూమ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు 50 లక్షల విలువ గల 25 ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు.