ఆంధ్ర ప్రదేశ్
విజయనగరంలో భారీ అగ్నిప్రమాదం..KGBVలో చెలరేగిన మంటలు

విజయనగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొత్తవలస KGBVలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో స్టోర్ రూమ్లోని 250 పరుపులు దగ్ధం అయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి.