ఆంధ్ర ప్రదేశ్

Eluru: భారీ అగ్నిప్రమాదం.. 30 గుడిసెలు దగ్దం

Eluru: ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మండపల్లి మండలం ప్రత్తిపాడులో మంటలు చెలరేగాయి. గ్యాస్ లీకై 30 గుడిసెలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు, మహిళ సహా ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కైకలూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button