జాతియం

ఢిల్లీ మెట్రో స్టేషన్‌ వద్ద అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాలిథీన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 16 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. రిఠాలా మెట్రోస్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button