ఆంధ్ర ప్రదేశ్
Kurnool: ఈతకు వెళ్లి తండ్రి, ఇద్దరు కుమారులు మృతి

Kurnool: కర్నూలు జిల్లా సుంకేసుల డ్యాం దగ్గర విషాద ఘటన చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి తండ్రి, ఇద్దరు కుమారులు మృతి చెందారు. షేక్ సులేమాన్ కుటుంబ సభ్యులు విహారయాత్రకు వెళ్లారు. ఈత కొడుతూ ఇద్దరు కుమారులు నీటిలో మునిగుతుంటే కాపాడబోయిన తండ్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.